Friday, April 17, 2015

మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే..

భునాయకం వా ధననాయకం వా|
భజన్ భువం వా ధనమేతి లోకే |
తద్విఘ్న నాథం న భజాని కింతు |
సహస్త్రశ స్తం ప్రణమామి నిత్యం ||

అనే మంత్రాన్ని పఠించాలి. భూపతిని ఆశ్రయిస్తే భూమి ఇస్తాడు. ధనవంతుడిని ఆశ్రయిస్తే ధనం లభిస్తుంది. ఇది లోకం తీరు. అలానే విఘ్నపతిని ఆశ్రయిస్తే విఘ్నాలే ఇస్తాడు. అందువలన స్వామీ.. విఘ్నేశ్వరా నాకు విఘ్నాలు కలుగకుండా చూడవయా అంటూ నిత్యం ఆ విఘ్నేశ్వరుడిని నమస్కరించుకోవాలి.

No comments:

Post a Comment