Friday, January 11, 2013

బదరీనాథ్ ను దర్శించటము ఎంతటి పుణ్యం

బదరీనాథ్ అనగా బదరీవనం. రేగు చెట్టు విస్తారంగా ఉండే ఆ ప్రాతంలో శ్రీమహావిష్ణువు ఒంటి కాలిపై అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతటి పుణ్య ప్రాంతంలోనే సరస్వతీ, అలకనందా నదులు దేవప్రయాగ వద్ద మందాకినీ నదిలో కలుస్తాయి.

అక్కడ్నించి అఖండ గంగగా భూమిపై ప్రవహిస్తోంది. అంతటి పుణ్యక్షేత్రం బద్రీనాథ్, త్రివిక్రముడై శ్రీ మహావిష్ణువు సంచరించిన ప్రదేశాన్ని ఎంతో పుణ్యం చేస్తేగాని దర్శంచే అవకాశంరాదు. రెండుసార్లు దర్శించటమంటే ఎన్నో జన్మల పుణ్యం కలిస్తే గాని సాధ్యమపడదు.    

No comments:

Post a Comment