ఏయే ఆసనముల మీద కూర్చుని జపం చేస్తే, ఏయే ఫలితాలు పొందుతారు. అంటే...
1.
1. పులిచర్మం – మోక్ష ప్రదము.
2. జింకచర్మం – జ్ఞానం కలుగుతుంది.
3. తెల్లని వస్త్రం – కీర్తి ప్రదము.
4. కంబళి – దు:ఖమును తొలగించుతుంది. పులి చర్మమును గృహస్థులు వాడుట అంత మంచికాదు. ఇటుకలు, రాళ్ళు, పచ్చికనేల – వీటిని ఆసనాలుగా మలుచుకుని నీటిపై కూర్చుని జపము చెయ్యరాదు.
1. పులిచర్మం – మోక్ష ప్రదము.
2. జింకచర్మం – జ్ఞానం కలుగుతుంది.
3. తెల్లని వస్త్రం – కీర్తి ప్రదము.
4. కంబళి – దు:ఖమును తొలగించుతుంది. పులి చర్మమును గృహస్థులు వాడుట అంత మంచికాదు. ఇటుకలు, రాళ్ళు, పచ్చికనేల – వీటిని ఆసనాలుగా మలుచుకుని నీటిపై కూర్చుని జపము చెయ్యరాదు.
No comments:
Post a Comment