Friday, January 11, 2013

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయి. ?

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయో చూద్దాం.

 1.భోగలింగము – శృంగేరిలో ఉన్నది

 2. వరలింగము – నేపాల్ లో ఉన్నది

 3. ముక్తిలింగము – కేదారేశ్వరంలో ఉన్నది.

 4.యోగలింగము – కాంచీపురంలో(శ్రీకామకోటి మఠంలో)ఉన్నది.

 5.మోక్షలింగము- చిదంబంలో ఉన్నది. ఆదిశంకరులు కైలాసము నుండి తీసుకువచ్చిన అయిదు లింగములు ఇవే. 

No comments:

Post a Comment