Sunday, August 19, 2012

శ్రీ సాయినాథ స్తోత్రమ్

ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామయినే
తృతీయం తీర్ధ రాజాయ, చతుర్ధం భక్తవత్సలే
పంచమం పరమాత్మాయ, షష్టంచ షిరిడి వాసినే,
సప్తమం సద్గురునాధాయ, అష్టమం అనాధ నాధనే
నవమం నిరాడంబరాయ, దశమం దత్తవతారనే,
ఏతాని దశ నామాని, త్రిసంధ్యం యః పటేన్నరః
సర్వకష్ట భయాన్ముక్తో, సాయినాథ గురోకృపా.

ఈ స్తోత్రమును ప్రతినిత్యము భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో పటించిన శ్రీ సాయినాథ కృపకు పాత్రులగుదురు.

No comments:

Post a Comment