Friday, January 2, 2015

విష్ణు సహస్రనామం వైశిష్టం


ఎందు చేత అంటే . జాగృత్ అవస్థ అనగా ఇంద్రియములు పనిచేయట . పడుకోవటం అంటే నిద్రావస్థ మనసు ఇంద్రియములు వెనక్కు లాకుంటుంది. దీనికి అది దేవత పరమేశ్వరుడు . అందుకే పడుకునే ముందు "శివ శివ" అని 11 మార్లు చెప్పాలి. నిద్ర లేచినాక జాగ్రుతవస్థ , విష్ణువు స్తితి కారకుడు కావున "శ్రీహరి శ్రీహరి శ్రీహరి " అని ౩ మార్లు చెప్పాలి . నిద్ర లేచిన తరువాత శుచిగా ఉంటామని ఆస్కారం లేదు. కావున విష్ణు సహస్రనామం చెప్పటానికి సుచి సమయం అంటూ శాస్త్రం లో ఎక్కడ చెప్పలేదు .
మంచం మీద ఎటువంటి పని చేయకూడదు ( కొత్త బట్టలు పెట్టకూడదు , మందు వేసుకోకుడదు , చివరికి మనషి చనిపోయే సమయం లో మంచం మీద ఉంచకూడదు ). మనకి మంచం మేద ఎటువంటి దుస్వప్నము వచ్చిన తెల్లవారి గజేంద్ర మోక్షం చదువుకుంటే దోషం పోతుందని అంటారు. మనం అంత వరకు ఉండలేము కాబట్టి .
గోవింద నామం చెప్పమంటారు.విష్ణు సహస్రం ఏ కారణం చేత విడువరదని శాస్త్రం చెప్పుచున్నది .

దేవాలయం లో 8 మన్దిగ విభాగిస్తారు . అర్చకుడి 8 వంతు చరముర్తి అంటారు
1 ) శికరం 2 ) ప్రకారం 3 ) గోడ 4 ) ముఖ మంటపం 5 ) అర్ధ మంటపం 6 ) ధ్రువ మూర్తి 7 ) విమాన మూర్తి
8 ) అర్చకుడు

ఎవరితే విష్ణు సహస్రనామంస్తోత్రం గొప్ప వరం ఎవరితే పారాయణము చేస్తారో ఇహమునందు రక్షణ లబిస్తుంది

No comments:

Post a Comment