Saturday, June 27, 2015

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు

1. జల తీర్ధం
2. కషాయ తీర్ధం
3. పంచామృత తీర్ధం
4. పానకా తీర్ధం
01. జల తీర్ధం
ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .
02. కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .
03. పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం
ప్రాప్తిస్తుంది .
04. పానకా తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..
కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .
* పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .
దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .
రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు
రుమాటిజం , ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .
నీరసం దరిచేరదు .
* ఆకలి బాగా వేస్తుంది
దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .
జేవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ది చురుకుగా పని చేస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది .

No comments:

Post a Comment